Sunday 25 March 2012

సంగీతము - భావ రాగ లయాది సౌఖ్యము



త్యాగరాజు గారు ఈ విషయాన్ని ఎందఱో మహానుభావులు పంచ రత్న కీర్తనలో ప్రస్తావించారు. సంగీతము వినే వాళ్ళకు, పాడే వాళ్ళకు, ఆ కీర్తన యొక్క భావము తెలిస్తే భావ సౌఖ్యము లభిస్తుంది. రాగము, లయ జ్ఞానము ఉంటే ఆ రాగ ఆలాపన లోని శుద్ధత ఆ లయ వాళ్ళ హృదయాని తాకుతుంది.

No comments:

Post a Comment